రియాద్ మెట్రో ప్రారంభ సమయంలో మార్పులు..!!
- September 06, 2025
రియాద్: రియాద్ మెట్రో ఇప్పుడు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రారంభ సమయాలను మార్చినట్టు రియాద్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. విద్యార్థులు, ఉద్యోగులు మరియు తెల్లవారుజామున ప్రయాణికులకు సేవలు విస్తరించడం లక్ష్యంగా మెట్రో సమయాలను మార్చినట్టు తెలిపింది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని పేర్కొంది. ఇప్పటి వరకు మెట్రో 100 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







