ఆగస్టులో 3.4లక్షల తనిఖీలు..47వేల ఉల్లంఘనలు..!!
- September 07, 2025
రియాద్: సౌదీ అరేబియా అంతటా ఆగస్టు నెలలో 340,000 కంటే ఎక్కువ తనిఖీలను నిర్వహించినట్లు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఇందులో 47వేల కంటే ఎక్కువ ఉల్లంఘనలు జారీ చేసినట్టు తెలిపింది.
మక్కా ప్రాంతంలో అత్యధికంగా 10,841 రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. తరువాత రియాద్లో 9,592 ఉల్లంఘనలు, తూర్పు ప్రావిన్స్లో 3,925 ఉల్లంఘనలు రికార్డు అయ్యాయి. చట్టం పరిదిలో నిబంధనలకు కట్టుబడి ఉండాలని TGA పిలుపునిచ్చింది. ఏవైనా ఉల్లంఘనలను 19929 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









