ఆగస్టులో 3.4లక్షల తనిఖీలు..47వేల ఉల్లంఘనలు..!!
- September 07, 2025
రియాద్: సౌదీ అరేబియా అంతటా ఆగస్టు నెలలో 340,000 కంటే ఎక్కువ తనిఖీలను నిర్వహించినట్లు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఇందులో 47వేల కంటే ఎక్కువ ఉల్లంఘనలు జారీ చేసినట్టు తెలిపింది.
మక్కా ప్రాంతంలో అత్యధికంగా 10,841 రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. తరువాత రియాద్లో 9,592 ఉల్లంఘనలు, తూర్పు ప్రావిన్స్లో 3,925 ఉల్లంఘనలు రికార్డు అయ్యాయి. చట్టం పరిదిలో నిబంధనలకు కట్టుబడి ఉండాలని TGA పిలుపునిచ్చింది. ఏవైనా ఉల్లంఘనలను 19929 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా సుందరకాండ ప్రవచన జ్ఞాన యజ్ఞం ప్రారంభం
- డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం: సీపీ సుమతి
- రాజీనామా చేయనంటు మొండికేసిన మమతా బెనర్జీ..గవర్నర్ సంచలన నిర్ణయం
- పరిపాలనలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు
- దుబాయ్లో షేర్డ్ హౌసింగ్ చట్టం: త్వరలో ప్రారంభం కానున్న షేరింగ్ పర్మిట్ దరఖాస్తులు
- డ్రగ్స్ కట్టడి చేయడమే తొలి ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- ముంబై కుటుంబం మృతి కేసులో వీడిన మిస్టరీ!
- అమరావతిలో KIMS ఆసుపత్రి!
- ప్రధాని మోడీ పర్యటన..బీజేపీకి బూస్ట్ ఇస్తుందా?
- కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు









