ఆగస్టులో 3.4లక్షల తనిఖీలు..47వేల ఉల్లంఘనలు..!!
- September 07, 2025
రియాద్: సౌదీ అరేబియా అంతటా ఆగస్టు నెలలో 340,000 కంటే ఎక్కువ తనిఖీలను నిర్వహించినట్లు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) వెల్లడించింది. ఇందులో 47వేల కంటే ఎక్కువ ఉల్లంఘనలు జారీ చేసినట్టు తెలిపింది.
మక్కా ప్రాంతంలో అత్యధికంగా 10,841 రోడ్ ట్రాన్స్ పోర్ట్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. తరువాత రియాద్లో 9,592 ఉల్లంఘనలు, తూర్పు ప్రావిన్స్లో 3,925 ఉల్లంఘనలు రికార్డు అయ్యాయి. చట్టం పరిదిలో నిబంధనలకు కట్టుబడి ఉండాలని TGA పిలుపునిచ్చింది. ఏవైనా ఉల్లంఘనలను 19929 నంబర్ ద్వారా తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







