మస్కట్లో COMEX 2025 ప్రారంభం..!!
- September 08, 2025
మస్కట్: గ్లోబల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ "COMEX 2025" 34వ ఎడిషన్ ప్రారంభమైంది. రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ దీనిని ప్రారంభించారు.
ఒమన్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఏఐ, సైబర్ భద్రత, అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధి, ఆధునిక డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కరణలతో సహా అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు టెక్నాలజీ రంగంలో కొత్త ఉత్పత్తులు అన్నింటిని ఒకే చోట చూసే వీలు కల్పించారు. అలాగే, ఆధునిక టెక్నాలజీలో పరిశోధన, ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









