మస్కట్లో COMEX 2025 ప్రారంభం..!!
- September 08, 2025
మస్కట్: గ్లోబల్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ "COMEX 2025" 34వ ఎడిషన్ ప్రారంభమైంది. రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అల్ సైద్ దీనిని ప్రారంభించారు.
ఒమన్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇందులో ఏఐ, సైబర్ భద్రత, అంతరిక్ష పరిశ్రమ అభివృద్ధి, ఆధునిక డిజిటల్ టెక్నాలజీ ఆవిష్కరణలతో సహా అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు టెక్నాలజీ రంగంలో కొత్త ఉత్పత్తులు అన్నింటిని ఒకే చోట చూసే వీలు కల్పించారు. అలాగే, ఆధునిక టెక్నాలజీలో పరిశోధన, ఆసక్తి ఉన్న ఔత్సాహికులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









