965 మంది వివరాలు రికార్డుల నుండి తొలగింపు..!!
- September 08, 2025
కువైట్: కువైట్ అలియామ్లో 965 మంది వ్యక్తుల రెసిడెన్సీ అడ్రస్ వివరాలను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) రికార్డుల నుండి తొలగించింది. సంబంధిత రెసిడెన్సీ ఓనర్లు ఇచ్చిన సమాచారం లేదా ఆయా భవనాల కూల్చివేత కారణంగా టెక్నికల్ గా వీటిని తొలగించినట్లు ప్రకటించింది.
బాధిత వ్యక్తులు PACI కార్యాలయాలను సందర్శించాలని, లేదా “సహెల్” దరఖాస్తు ద్వారా 30 రోజుల్లోపు వారి రెసిడెన్సీ సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలోపు తమ వివరాలను అప్డేట్ చేయకపోతే, వారికి చట్టం ప్రకారం KD 100 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







