965 మంది వివరాలు రికార్డుల నుండి తొలగింపు..!!
- September 08, 2025
కువైట్: కువైట్ అలియామ్లో 965 మంది వ్యక్తుల రెసిడెన్సీ అడ్రస్ వివరాలను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) రికార్డుల నుండి తొలగించింది. సంబంధిత రెసిడెన్సీ ఓనర్లు ఇచ్చిన సమాచారం లేదా ఆయా భవనాల కూల్చివేత కారణంగా టెక్నికల్ గా వీటిని తొలగించినట్లు ప్రకటించింది.
బాధిత వ్యక్తులు PACI కార్యాలయాలను సందర్శించాలని, లేదా “సహెల్” దరఖాస్తు ద్వారా 30 రోజుల్లోపు వారి రెసిడెన్సీ సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలోపు తమ వివరాలను అప్డేట్ చేయకపోతే, వారికి చట్టం ప్రకారం KD 100 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!