965 మంది వివరాలు రికార్డుల నుండి తొలగింపు..!!
- September 08, 2025
కువైట్: కువైట్ అలియామ్లో 965 మంది వ్యక్తుల రెసిడెన్సీ అడ్రస్ వివరాలను పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (PACI) రికార్డుల నుండి తొలగించింది. సంబంధిత రెసిడెన్సీ ఓనర్లు ఇచ్చిన సమాచారం లేదా ఆయా భవనాల కూల్చివేత కారణంగా టెక్నికల్ గా వీటిని తొలగించినట్లు ప్రకటించింది.
బాధిత వ్యక్తులు PACI కార్యాలయాలను సందర్శించాలని, లేదా “సహెల్” దరఖాస్తు ద్వారా 30 రోజుల్లోపు వారి రెసిడెన్సీ సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. నిర్ణీత సమయంలోపు తమ వివరాలను అప్డేట్ చేయకపోతే, వారికి చట్టం ప్రకారం KD 100 వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







