కొత్త చట్టం ప్రకారం కార్మికులకు ఉచిత అకామడేషన్
- July 19, 2016
2000 దిర్హామ్ల కంటే తక్కువ వేతనం అందుకుంటున్న కార్మికులకు, యజమాని ఉచిత అకామడేషన్ కల్పించేలా కొత్త చట్టం అమల్లోకి రానుంది. అయితే 50 మందికి పైగా కార్మికుల్ని హైర్ చేసుకున్న సంస్థలకు ఈ నిబంధన వర్తిసు&ంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ ఘోబాష్ ఓ పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్లో ఈ డిక్రీ విడుదల కానుంది. డిక్రీ అమల్లోకి వచ్చాక దాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు విరివిగా తనిఖీలను నిర్వహిస్తారు. కార్మికులకు తగిన సౌకర్యాల్ని ఖచ్చితంగా సంస్థలు లేదా యజమానులు కల్పించాల్సిందేనని మినిస్టర్ ఘోబాష్ తెలిపారు. లేబర్ మార్కెట్కి సంబంధించి ఇటీవలి స్టడీస్ని పరిశీలలోకి తీసుకుని డిక్రీని విడుదల చేయనున్నామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









