ప్రయాణీకుడి మృతితో కువైట్ ఎయిర్వేస్ ఎమర్జన్సీ ల్యాండింగ్
- July 19, 2016
థాయ్ రాజధాని బ్యాంకాక్కి వెళుతున్న 411 విమానం ఢాకాలో అత్యవసర ల్యాండింగ్ అయినట్లుగా కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. విమానంలో ఉన్న ప్రయాణీకుడు మృతి చెందడంతోనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని కంపెనీ ప్రతినిథులు వెల్లడించారు. అవసరమైన చర్యల అనంతరం బ్యాంకాక్కి విమానం పయనమైంది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







