విదేశీ రాయబారులు, పారిశ్రామికవేత్తలతో భేటీఅయిన మంత్రి కేటీఆర్
- July 19, 2016
విదేశీ రాయబారులు, పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని జపాన్ అంబాసిడర్కు వివరించానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో హార్డ్వేర్ కంపెనీలకు ఉన్న అవకాశాలపై విదేశీ రాయబారులతో చర్చించానని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులను ఆహ్వానించేందుకు త్వరలో జపాన్లో పర్యటిస్తానని కేటీఆర్ తెలిపారు. డేటా సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని సునీల్ మిట్టల్ను కోరానని కేటీఆర్ అన్నారు. మలేషియా ఉపప్రధానిని తెలంగాణకు రావాలని ఆహ్వానించామని కేటీఆర్ చెప్పారు. మోదీ తెలంగాణ పర్యటన తేదీలు త్వరలోనే ఖరారవుతాయని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. చిన్న, మధ్య తరగతి పారిశ్రామికవేత్తల సమస్యలను కేంద్రమంత్రి కల్రాజ్ మిశ్రాతో చర్చిస్తానని కేటీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!







