అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్.!
- July 19, 2016
అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుంది. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకారం తెలిపింది. ఒకేసారి 10 వేలమంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపడతామని డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు. కన్వెన్షన్ సెంటర్, ఐదు నక్షత్రాల హోటల్, ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మిస్తామని ఆయన అన్నారు. 2018 నాటికల్లా నిర్మాణాలు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబుకు డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు









