అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్.!
- July 19, 2016
అమరావతిలో దేశంలోనే అతి పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కానుంది. కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకారం తెలిపింది. ఒకేసారి 10 వేలమంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం చేపడతామని డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు. కన్వెన్షన్ సెంటర్, ఐదు నక్షత్రాల హోటల్, ఎగ్జిబిషన్ సెంటర్ నిర్మిస్తామని ఆయన అన్నారు. 2018 నాటికల్లా నిర్మాణాలు పూర్తిచేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబుకు డాక్టర్ బీఆర్ షెట్టీ తెలిపారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







