ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- September 11, 2025
మస్కట్: ఒమన్లోని తక్కువ బడ్జెట్ విమానయాన సంస్థ సలాంఎయిర్.. సలాలాలో జరిగిన ఖరీఫ్ 2025 సీజన్లో రికార్డు ఫలితాలను ప్రకటించింది.
జూన్ 30, ఆగస్టు 31 మధ్య సలాం ఎయిర్ మస్కట్, సోహార్ మరియు సలాలా మధ్య 962 విమాన సేవీసులను నడిపింది. ఇది గతేడాది తో పోల్చితే 46% పెరుగుదల నమోదైంది. ఇక సీట్ల సామర్థ్యం కూడా 37% పెరిగి 192,540 సీట్లకు పెరిగింది.
ఇక ప్రయాణికుల సంఖ్య పర్ చుస్తే దాదాపు 70% మంది ఒమానీ పౌరులు ఉన్నారు. సలాం ఎయిర్ ఒమానీల కోసం ప్రత్యేకంగా OMR48 రౌండ్-ట్రిప్ ఛార్జీని ప్రవేశపెట్టడం ఈ పెరుగుదలకు కారణంగా నిలిచిందని సలాం ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ వెల్ల వెల్లడించారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







