ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- September 11, 2025
మస్కట్: ఒమన్లోని తక్కువ బడ్జెట్ విమానయాన సంస్థ సలాంఎయిర్.. సలాలాలో జరిగిన ఖరీఫ్ 2025 సీజన్లో రికార్డు ఫలితాలను ప్రకటించింది.
జూన్ 30, ఆగస్టు 31 మధ్య సలాం ఎయిర్ మస్కట్, సోహార్ మరియు సలాలా మధ్య 962 విమాన సేవీసులను నడిపింది. ఇది గతేడాది తో పోల్చితే 46% పెరుగుదల నమోదైంది. ఇక సీట్ల సామర్థ్యం కూడా 37% పెరిగి 192,540 సీట్లకు పెరిగింది.
ఇక ప్రయాణికుల సంఖ్య పర్ చుస్తే దాదాపు 70% మంది ఒమానీ పౌరులు ఉన్నారు. సలాం ఎయిర్ ఒమానీల కోసం ప్రత్యేకంగా OMR48 రౌండ్-ట్రిప్ ఛార్జీని ప్రవేశపెట్టడం ఈ పెరుగుదలకు కారణంగా నిలిచిందని సలాం ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ వెల్ల వెల్లడించారు.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







