ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- September 11, 2025
మస్కట్: ఒమన్లోని తక్కువ బడ్జెట్ విమానయాన సంస్థ సలాంఎయిర్.. సలాలాలో జరిగిన ఖరీఫ్ 2025 సీజన్లో రికార్డు ఫలితాలను ప్రకటించింది.
జూన్ 30, ఆగస్టు 31 మధ్య సలాం ఎయిర్ మస్కట్, సోహార్ మరియు సలాలా మధ్య 962 విమాన సేవీసులను నడిపింది. ఇది గతేడాది తో పోల్చితే 46% పెరుగుదల నమోదైంది. ఇక సీట్ల సామర్థ్యం కూడా 37% పెరిగి 192,540 సీట్లకు పెరిగింది.
ఇక ప్రయాణికుల సంఖ్య పర్ చుస్తే దాదాపు 70% మంది ఒమానీ పౌరులు ఉన్నారు. సలాం ఎయిర్ ఒమానీల కోసం ప్రత్యేకంగా OMR48 రౌండ్-ట్రిప్ ఛార్జీని ప్రవేశపెట్టడం ఈ పెరుగుదలకు కారణంగా నిలిచిందని సలాం ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ వెల్ల వెల్లడించారు.
తాజా వార్తలు
- నేరగాళ్ల వేటలో పోలీసులకు సహకరించండి: సూళ్లూరుపేట ఎస్ఐ అజయ్ కుమార్ పిలుపు
- ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం...16 మంది మృతి
- ఏఐసీసీ సమావేశం తర్వాత కేరళ ముఖ్యమంత్రి పై తుది నిర్ణయం
- ఏకగ్రీవ ఓటుతో ముగ్గురు ఎంపీలకు ఉద్వాసన..!!
- అధికారిక మార్గాల ద్వారానే అనుమతులు పొందాలి..!!
- అబుధాబిలో సమావేశమైన ఖతార్, యూఏఈ సుప్రీం కమిటీ..!!
- ఫర్వానియాలో ట్రాఫిక్ సమస్యలపై గవర్నర్ సమీక్ష..!!
- షెంజెన్ వీసా రద్దీ: యూరప్ పర్యటనలకు 6 నుండి 8 వారాల నిరీక్షణ..!!
- సాంకేతిక సహకారంపై ఒమన్, ప్రపంచ బ్యాంకు చర్చలు..!!
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత









