ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- September 11, 2025
మస్కట్: ఒమన్లోని తక్కువ బడ్జెట్ విమానయాన సంస్థ సలాంఎయిర్.. సలాలాలో జరిగిన ఖరీఫ్ 2025 సీజన్లో రికార్డు ఫలితాలను ప్రకటించింది.
జూన్ 30, ఆగస్టు 31 మధ్య సలాం ఎయిర్ మస్కట్, సోహార్ మరియు సలాలా మధ్య 962 విమాన సేవీసులను నడిపింది. ఇది గతేడాది తో పోల్చితే 46% పెరుగుదల నమోదైంది. ఇక సీట్ల సామర్థ్యం కూడా 37% పెరిగి 192,540 సీట్లకు పెరిగింది.
ఇక ప్రయాణికుల సంఖ్య పర్ చుస్తే దాదాపు 70% మంది ఒమానీ పౌరులు ఉన్నారు. సలాం ఎయిర్ ఒమానీల కోసం ప్రత్యేకంగా OMR48 రౌండ్-ట్రిప్ ఛార్జీని ప్రవేశపెట్టడం ఈ పెరుగుదలకు కారణంగా నిలిచిందని సలాం ఎయిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడ్రియన్ హామిల్టన్-మాన్స్ వెల్ల వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







