సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- September 11, 2025
కువైట్: కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకాతో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ షేక్ హోముద్ ముబారక్ అల్-హోముద్ అల్-జాబర్ అల్-సబా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పౌర విమానయాన రంగంలో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
వీటితోపాటు, ఆసక్తి ఉన్న రంగాలపై చర్చలు జరిపినట్లు ఒక ప్రకటనలో షేక్ హోముద్ అల్-సబా తెలిపారు. ఇటీవల కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారాన్ని విస్తరించే అవకాశాలపై సమీక్షించినట్లు పేర్కొన్నారు. పౌర విమానయానంలో కువైట్తో సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని డాక్టర్ ఆదర్శ్ స్వైకా తెలిపారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







