బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- September 11, 2025
మనామా: బహ్రెయిన్ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ మేజర్ జనరల్ తారిక్ బిన్ హసన్ అల్ హసన్ ను టర్కీ రిపబ్లిక్ రాయబారి డాక్టర్ ఐషా హిలాల్ సయాన్ కోయిటాక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. రెండు దేశాల మధ్య సహకార రంగాలతోపాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు చర్చించారు.
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందిస్తున్న సహకారానికి టర్కిష్ రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి, అదే
సమయంలో నైపుణ్య మార్పిడిని పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







