బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- September 11, 2025
మనామా: బహ్రెయిన్ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ మేజర్ జనరల్ తారిక్ బిన్ హసన్ అల్ హసన్ ను టర్కీ రిపబ్లిక్ రాయబారి డాక్టర్ ఐషా హిలాల్ సయాన్ కోయిటాక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. రెండు దేశాల మధ్య సహకార రంగాలతోపాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు చర్చించారు.
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందిస్తున్న సహకారానికి టర్కిష్ రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి, అదే
సమయంలో నైపుణ్య మార్పిడిని పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- సువెందు అధికారి పిఏ హత్య–బెంగాల్లో ఉద్రిక్తత
- ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు వద్దు…డీజీపీకి సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు
- విజయ్కు లైన్క్లియర్.. ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి..
- సీజనల్ అలెర్జీలు.. అవగాహన, నివారణ, చికిత్స పై నిపుణుల సూచనలు..!!
- 2025లో యూఏఈలో 5,58,000 కొత్త డ్రైవర్లు..!!
- వీసా మినహాయింపు ఒప్పందం పై సంతకం చేసిన సౌదీ, టర్కీ..!
- భద్రతా సంబంధాలను బలోపేతానికి యూకే, బహ్రెయిన్ చర్చలు..!!
- ఇరాన్ ప్రకటనను ఖండించిన యూఏఈ..!!
- ప్రాంతీయ, అంతర్జాతీయ భద్రతపై ఒమన్, నార్వే చర్చలు..!!
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2ని ఆమోదించండి అంటూ కేంద్ర మంత్రిని కోరిన సీఎం రేవంత్









