బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- September 11, 2025
మనామా: బహ్రెయిన్ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ మేజర్ జనరల్ తారిక్ బిన్ హసన్ అల్ హసన్ ను టర్కీ రిపబ్లిక్ రాయబారి డాక్టర్ ఐషా హిలాల్ సయాన్ కోయిటాక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. రెండు దేశాల మధ్య సహకార రంగాలతోపాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు చర్చించారు.
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందిస్తున్న సహకారానికి టర్కిష్ రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి, అదే
సమయంలో నైపుణ్య మార్పిడిని పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









