బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- September 11, 2025
మనామా: బహ్రెయిన్ చీఫ్ ఆఫ్ పబ్లిక్ సెక్యూరిటీ మేజర్ జనరల్ తారిక్ బిన్ హసన్ అల్ హసన్ ను టర్కీ రిపబ్లిక్ రాయబారి డాక్టర్ ఐషా హిలాల్ సయాన్ కోయిటాక్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, టర్కీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు. రెండు దేశాల మధ్య సహకార రంగాలతోపాటు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై వారు చర్చించారు.
బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందిస్తున్న సహకారానికి టర్కిష్ రాయబారి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ప్రయోజనాలను సాధించడానికి, అదే
సమయంలో నైపుణ్య మార్పిడిని పెంచడానికి కృషి చేయాలని నిర్ణయించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







