అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- September 11, 2025
దోహా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడి పట్ల సంఘీభావాన్ని తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేఅని పేర్కొన్నారు.
ఖతార్ ప్రజల భద్రతకు ముప్పు కలిగించే మరియు ఈ ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ దురాక్రమణనైనా భారత్ తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన భారత్ కు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!
- సివిల్ ఏవియేషన్ పై కువైట్, భారత్ చర్చలు..!!
- ఖరీఫ్ 2025.. సలామ్ ఎయిర్ రికార్డు వృద్ధి..!!
- సౌదీ అరేబియాలో 3.6 మిలియన్ల ప్రొడక్టులు సీజ్..!!
- టిటిడి పరిపాలనా భవనంలోని పలు శాఖలను పరిశీలించిన టిటిడి ఈవో