అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- September 11, 2025
దోహా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడి పట్ల సంఘీభావాన్ని తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేఅని పేర్కొన్నారు.
ఖతార్ ప్రజల భద్రతకు ముప్పు కలిగించే మరియు ఈ ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ దురాక్రమణనైనా భారత్ తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన భారత్ కు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







