అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- September 11, 2025
దోహా: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడి పట్ల సంఘీభావాన్ని తెలిపారు. దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించడమేఅని పేర్కొన్నారు.
ఖతార్ ప్రజల భద్రతకు ముప్పు కలిగించే మరియు ఈ ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ఏ దురాక్రమణనైనా భారత్ తిరస్కరిస్తుందని స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన భారత్ కు అమీర్ కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









