సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- September 12, 2025
సలాలా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సలాలాలోని అల్ హోస్న్ ప్యాలెస్లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై సమీక్షించారు. రెండు దేశాల ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడటానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పనిచేయాలని, ఇతర రంగాల్లో సహకారం మరియు భాగస్వామ్య మార్గాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
మిడిలీస్ట్ లో శాంతి, స్థిరత్వాన్ని సాధించడానికి, ప్రజల సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితం కోసం ఆశలను నెరవేర్చడానికి మార్గాలపై వారు సమీక్షించారు. ఇరు దేశాలకు మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







