సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- September 12, 2025
సలాలా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సలాలాలోని అల్ హోస్న్ ప్యాలెస్లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై సమీక్షించారు. రెండు దేశాల ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడటానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పనిచేయాలని, ఇతర రంగాల్లో సహకారం మరియు భాగస్వామ్య మార్గాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
మిడిలీస్ట్ లో శాంతి, స్థిరత్వాన్ని సాధించడానికి, ప్రజల సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితం కోసం ఆశలను నెరవేర్చడానికి మార్గాలపై వారు సమీక్షించారు. ఇరు దేశాలకు మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









