సుల్తాన్ తో యూఏఈ ప్రెసిడెంట్ సమావేశం..!!
- September 12, 2025
సలాలా: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సలాలాలోని అల్ హోస్న్ ప్యాలెస్లో ఒమన్ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు పరస్పర ఆసక్తి ఉన్న అనేక అంశాలపై సమీక్షించారు. రెండు దేశాల ఆర్థిక శ్రేయస్సుకు దోహదపడటానికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసి పనిచేయాలని, ఇతర రంగాల్లో సహకారం మరియు భాగస్వామ్య మార్గాలను బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
మిడిలీస్ట్ లో శాంతి, స్థిరత్వాన్ని సాధించడానికి, ప్రజల సురక్షితమైన మరియు గౌరవప్రదమైన జీవితం కోసం ఆశలను నెరవేర్చడానికి మార్గాలపై వారు సమీక్షించారు. ఇరు దేశాలకు మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు
- హర్మూజ్ జలసంధి మూసివేతతో భారీగా పెరిగిన చమురు ధరలు
- రూ.50 లక్షలకోసం భర్త కిడ్నాప్ డ్రామా!
- యూఏఈలో మూడు రోజులపాటు రెయిన్ అలెర్ట్..!!
- సాయికృష్ణ మిస్సింగ్ కేసు..నేడు కోర్టుకు ఆధారాలు
- గల్ఫ్ కార్మికుల ఓటు హక్కుల పై మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చ
- దుబాయ్లో బ్యాడ్మింటన్ ఆడుతూ భారతీయ ప్రవాసి మృతి..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో బొంగో సంస్కృతి బహ్రెయిన్ రక్తదాన శిబిరం..!!
- ఫోర్బ్స్ టాప్ 100లో ఆరు కువైట్ ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్ కు చోటు..!!







