30వ తేదీ నుంచి ఈ కామర్స్ జాబ్మేళా
- July 19, 2016
బీటెక్, ఎంబీఏ, బీబీఏ, బీఎస్సీ, బీకాం మరియు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన యువత కోసం 30వ తేదీ నుంచి ఈ కామర్స్ జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్ ఉపాధ్యక్షురాలు బి. మాన్విత తెలిపారు. ఎంఎన్సీ, ఐటీఈఎస్, రిటైల్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ప్లాస్టిక్, ఇంజినీరింగ్, ఆటోమొబైల్ రంగానికి చెందిన కంపెనీలతో పాటు సుమారు అరవై కంపెనీలు ఈ మేళాలో పాల్గొంటాయని ఆమె వెల్లడించారు. మేళాలో ఉచితంగా పాల్గొనవచ్చని, ఆసక్తి కలవారు వివరాలకు 7337556150 నెంబర్లో ఈ నెల 28లోగా సంప్రదించాలని కోరారు
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









