సేమ్యా కట్లెట్స్
- July 19, 2016
కావాల్సిన పదార్థాలు : సేమ్యా :2 కప్పులు , ఆలు గడ్డ : 2 , క్యారెట్ : 1 , ఉల్లిగడ్డ : 1 , పచ్చిమిరపకాయలు : 2 , గరం మసాల పొడి : 1 టీ స్పూన్ , బియ్యం పిండి : అర కప్పు , కొత్తిమీర : 1 కట్ట , అల్లం : చిన్న ముక్క , ఉప్పు : తగినంత , నూనె : తగినంత
తయారు చేసే విధానం :
ముందుగా సేమ్యాను ఉడికించుకోవాలి. అలాగే ఆలుగడ్డలు, క్యారెట్ను కూడా ఉడికించుకోవాలి. వీటిని సన్నగా తరుక్కోవాలి. దీనితో పాటు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవాలి. ఉడికించిన సేమ్యాలో సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు, ఆలుగడ్డ, క్యారెట్, పచ్చిమిరప కాయలు, కొత్తిమీరలను వేసి బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మీకు నచ్చి ఆకారంలో కట్లెట్లుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేయాలి. నూనె కాగిన తరువాత కట్లెట్ను వేసి తీయాలి. దోరగా వేయించిన తరువాత తీసివేస్తే సరి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









