ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- September 12, 2025
మనామా: ట్రాఫిక్ ప్రమాదం జరిగిన తొమ్మిది సంవత్సరాల తర్వాత, బహ్రెయిన్ పౌరుడి నుండి దాదాపు BD2,500 కోరుతూ బీమా కంపెనీ దాఖలు చేసిన దావాను హై కమర్షియల్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించిందని న్యాయవాది అబ్దులాధీమ్ హుబైల్ తెలిపారు.
ఈ కేసు 2015 లో జరిగింది. సిటిజన్ బీమా ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది. దెబ్బతిన్న వాహన మరమ్మతుల కోసం బీమా సంస్థ BD2,481 చెల్లించింది. అయితే, ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూర్ వెహికల్ ఉల్లంఘించిందని అనంతరం నిర్వహించిన విచారణలో గుర్తించిన కంపెనీ, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేసింది.కేసును విచారించిన ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు మొదట కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇన్సూర్ పర్సన్ పొందిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









