ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- September 12, 2025
మనామా: ట్రాఫిక్ ప్రమాదం జరిగిన తొమ్మిది సంవత్సరాల తర్వాత, బహ్రెయిన్ పౌరుడి నుండి దాదాపు BD2,500 కోరుతూ బీమా కంపెనీ దాఖలు చేసిన దావాను హై కమర్షియల్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించిందని న్యాయవాది అబ్దులాధీమ్ హుబైల్ తెలిపారు.
ఈ కేసు 2015 లో జరిగింది. సిటిజన్ బీమా ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది. దెబ్బతిన్న వాహన మరమ్మతుల కోసం బీమా సంస్థ BD2,481 చెల్లించింది. అయితే, ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూర్ వెహికల్ ఉల్లంఘించిందని అనంతరం నిర్వహించిన విచారణలో గుర్తించిన కంపెనీ, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేసింది.కేసును విచారించిన ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు మొదట కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇన్సూర్ పర్సన్ పొందిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









