ఇన్సూరెన్స్ కంపెనీకి షాకిచ్చిన అప్పీల్ కోర్టు..!!
- September 12, 2025
మనామా: ట్రాఫిక్ ప్రమాదం జరిగిన తొమ్మిది సంవత్సరాల తర్వాత, బహ్రెయిన్ పౌరుడి నుండి దాదాపు BD2,500 కోరుతూ బీమా కంపెనీ దాఖలు చేసిన దావాను హై కమర్షియల్ అప్పీల్స్ కోర్టు తిరస్కరించిందని న్యాయవాది అబ్దులాధీమ్ హుబైల్ తెలిపారు.
ఈ కేసు 2015 లో జరిగింది. సిటిజన్ బీమా ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది. దెబ్బతిన్న వాహన మరమ్మతుల కోసం బీమా సంస్థ BD2,481 చెల్లించింది. అయితే, ఇన్సూరెన్స్ నిబంధనలను ఇన్సూర్ వెహికల్ ఉల్లంఘించిందని అనంతరం నిర్వహించిన విచారణలో గుర్తించిన కంపెనీ, చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టులో దావా వేసింది.కేసును విచారించిన ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్టు మొదట కంపెనీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇన్సూర్ పర్సన్ పొందిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని తిరిగి కంపెనీకి చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







