ఖతార్ లో రెండు రోజుల పాటు సముద్ర నావిగేషన్ సస్పెండ్..!!
- September 13, 2025
దోహా: సముద్ర నావిగేషన్ కు సంబంధించి ఖతార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 15 వరకు అన్ని రకాల సముద్ర నావిగేషన్ను నిలిపివేయాలని ఆదేశించింది. ఈమేరకు ఖతార్ రవాణా మంత్రిత్వ శాఖ (MoT) సముద్ర నౌకల యజమానులను, వారు వ్యక్తులు లేదా కంపెనీలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కోరింది. ఖతార్ అత్యవసర అరబ్-ఇస్లామిక్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లుసైల్ నగరంలోని ది వాటర్ఫ్రంట్ వరకు సముద్ర కార్యకలాపాలు, సముద్ర నౌక లీజింగ్ రెండు రోజులపాటు నిలిపివేయబడతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఖతార్లోని అన్ని సంస్థలు, వ్యక్తులు సర్క్యులర్కు కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









