ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- September 13, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై ఆరా తీశారు. ముఖ్యంగా పాలస్తీనా సమస్య, గాజా స్ట్రిప్ లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో మెమెన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ చట్టాలు, యునైటెడ్ నేషన్ తీర్మానాలపై అవసరమైన మద్దతు ఇవ్వాలని సుల్తాన్ తో యూఎన్ సెక్రటరీ జనరల్ చర్చించారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!







