ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- September 13, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై ఆరా తీశారు. ముఖ్యంగా పాలస్తీనా సమస్య, గాజా స్ట్రిప్ లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో మెమెన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ చట్టాలు, యునైటెడ్ నేషన్ తీర్మానాలపై అవసరమైన మద్దతు ఇవ్వాలని సుల్తాన్ తో యూఎన్ సెక్రటరీ జనరల్ చర్చించారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







