ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- September 13, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై ఆరా తీశారు. ముఖ్యంగా పాలస్తీనా సమస్య, గాజా స్ట్రిప్ లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో మెమెన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ చట్టాలు, యునైటెడ్ నేషన్ తీర్మానాలపై అవసరమైన మద్దతు ఇవ్వాలని సుల్తాన్ తో యూఎన్ సెక్రటరీ జనరల్ చర్చించారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









