ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- September 13, 2025
మస్కట్: సుల్తాన్ హైతం బిన్ తారిక్ కు యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపై ఆరా తీశారు. ముఖ్యంగా పాలస్తీనా సమస్య, గాజా స్ట్రిప్ లో కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో మెమెన్ లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. మిడిలీస్ట్ లో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ చట్టాలు, యునైటెడ్ నేషన్ తీర్మానాలపై అవసరమైన మద్దతు ఇవ్వాలని సుల్తాన్ తో యూఎన్ సెక్రటరీ జనరల్ చర్చించారు. ఈ మేరకు సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







