నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!

- September 14, 2025 , by Maagulf
నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!

దుబాయ్: భారత్ -పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే హంగామనే వేరు కొన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నా తరుణం రానే వచ్చింది, మొన్న జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలతో ఇప్పుడు పాక్ తో, భారత్, తలపడవలసిన  అవసరం లేదనే వారి సంఖ్య పెరిగింది, ఆసియా కప్ లో చిరకాల పత్యార్థుల పోరు పట్ల ఒకప్పటి ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో కనిపించడం లేదు, ప్రస్తుతం టీమ్ ఇండియాలో ఉన్న ఊపుతో పాక్ ను ఓడించ డం పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఈ గెలుపు పాకిస్తాన్ కు ఎంతో కీలకం కాబట్టి ఆ జట్టు అంత తేలిగ్గా లొంగక పోవచ్చు....

ఈరోజు దుబాయ్ లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే రెండో మ్యాచ్‌లో టీమిండియా పాకిస్తాన్‌తో తలపడనుంది. యూఏఈపై జరిగిన తొలి మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని భారత జట్టు ఇప్పుడు సూపర్ 4లో చోటు దక్కించుకోవాలనే ఆశతో మైదానంలోకి దిగనుంది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం జట్టు యాజమాన్యం ప్లేయింగ్ 11లో కూడా కొన్ని భారీ మార్పులు చేయవచ్చు.భారత జట్టు ఓపెనింగ్ జోడీలో దాదాపు ఎటువంటి మార్పు లేదు. గత మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, శుభ..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com