ఫేక్ ప్లాట్ఫారమ్లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- September 14, 2025
రియాద్: సైబర్ నేరాలపై సౌదీ అరేబియా ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఫేక్ ప్లాట్ ఫామ్స్ తో నేరాలకు పాల్పడుతున్న ముఠాను రియాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సిరియన్లు ఫేక్ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ ను క్రియేట్ చేయడంలో సిద్ధహస్తులని పోలీసులు తెలిపారు.
అలాగే వీరిపై అనేక నేరాలకు సంబంధించిన కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇతరుల వాహనాలను ఫేక్ పేపర్స్ తో విక్రయించడంతోపాటు ఫేక్ వీసాలు, వర్క్ పర్మిట్లు వంటి అనేక నేరాలలో ముఠా సభ్యులు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. దాంతోపాటు విదేశాల నుంచి ఫండ్స్ ను చట్టవిరుద్ధంగా ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు రియాద్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం వెల్లడించింది. నిందితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







