ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- February 09, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం కోసం ప్రైస్ రెడక్షన్ స్కీమ్ ను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వెయ్యి కంటే ఎక్కువ వస్తువులపై ధరలను తగ్గించనున్నట్లు పేర్కొంది. షుగర్, చికెన్, పాస్తా, ఆయిల్, మిల్క్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తోపాటు నాన్ ఫుడ్ ఐటమ్స్ పైనా తగ్గింపు ఆఫర్ ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది.
పవిత్ర రమదాన్ మాసంలో జీవన వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ అవుట్లెట్లలో "వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా తగ్గించబడిన ధరలు" అనే లేబుల్ కోసం చూడాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









