ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- February 09, 2026
దోహా: పవిత్ర రమదాన్ మాసం కోసం ప్రైస్ రెడక్షన్ స్కీమ్ ను ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వెయ్యి కంటే ఎక్కువ వస్తువులపై ధరలను తగ్గించనున్నట్లు పేర్కొంది. షుగర్, చికెన్, పాస్తా, ఆయిల్, మిల్క్ లాంటి ఫుడ్ ఐటమ్స్ తోపాటు నాన్ ఫుడ్ ఐటమ్స్ పైనా తగ్గింపు ఆఫర్ ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది.
పవిత్ర రమదాన్ మాసంలో జీవన వ్యయాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ తగ్గింపుల ప్రయోజనాన్ని పొందడానికి రిటైల్ అవుట్లెట్లలో "వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా తగ్గించబడిన ధరలు" అనే లేబుల్ కోసం చూడాలని మంత్రిత్వ శాఖ వినియోగదారులను కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









