దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- September 14, 2025
దోహా: మిడిలీస్టులో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని దోహాలో నిర్వహిస్తున్నట్లు ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సన్నాహక సమావేశం సందర్భంగా సమర్పించిన ఖతార్ పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ముసాయిదా ప్రకటనను ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని డాక్టర్ అల్ అన్సారీ వెల్లడించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కోవడంలో ఖతార్ కు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు సంఘీభావాన్ని ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







