దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- September 14, 2025
దోహా: మిడిలీస్టులో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని దోహాలో నిర్వహిస్తున్నట్లు ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సన్నాహక సమావేశం సందర్భంగా సమర్పించిన ఖతార్ పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ముసాయిదా ప్రకటనను ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని డాక్టర్ అల్ అన్సారీ వెల్లడించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కోవడంలో ఖతార్ కు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు సంఘీభావాన్ని ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- కరీంనగర్ పోలీసుల కీలక ప్రకటన..
- సింగపూర్లో ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సప్తమ వార్షికోత్సవ వేడుకలు
- పత్రికా స్వేచ్ఛే ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు: మంత్రి కందుల దుర్గేష్
- హైదరాబాద్ పై కోల్కతా ఘన విజయం
- టీం శివప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన TSP T10
- జుబైల్లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం
- సాహిత్యం సమాజ జాగృతికి శక్తివంతమైన సాధనం: డాక్టర్ నందిని సిధారెడ్డి
- జూన్ 5 నుండి ఎలక్ట్రానిక్ పేమెంట్ గేట్వే KNET అప్డెట్..!!
- సౌదీలో వారంలో రోజుల్లో 14వేలమంది బహిష్కరణ..!!
- బహ్రెయిన్కు అండగా నిలబడ్డ GCC ..!!









