దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- September 14, 2025
దోహా: మిడిలీస్టులో నెలకొన్న తాజా పరిణామాల దృష్ట్యా అత్యవసర అరబ్-ఇస్లామిక్ శిఖరాగ్ర సమావేశాన్ని దోహాలో నిర్వహిస్తున్నట్లు ఖతార్ ప్రధానమంత్రి సలహాదారు మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి డాక్టర్ మాజిద్ బిన్ మొహమ్మద్ అల్ అన్సారీ తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల విదేశాంగ మంత్రుల సన్నాహక సమావేశం సందర్భంగా సమర్పించిన ఖతార్ పై ఇజ్రాయెల్ దాడికి సంబంధించిన ముసాయిదా ప్రకటనను ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చిస్తారని డాక్టర్ అల్ అన్సారీ వెల్లడించారు. ఇజ్రాయెల్ దురాక్రమణను ఎదుర్కోవడంలో ఖతార్ కు అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు సంఘీభావాన్ని ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







