రేపు TTPF 6వ వార్షికోత్సవం
- February 09, 2026
చెన్నై: తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్(TTPF) 6వ వర్షికిత్సవం ఈ నెల 10వ తేదీ(మంగళవారం) జరుగుతుందని ఆ సంస్థ వ్యస్థాపక చైర్మన్ దేవరకొండ రాజు ప్రకటించారు.చెన్నైలో వృత్తిరీత్యా స్థిరపడిన ప్రవాసాంధ్రులు,తెలుగు వారికి సేవలందించాలన్న దృక్పధంతో స్థాపించిన మంగళవారం నాటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకోనుంది.ఈ సందర్భంగా మైలాపూర్ సౌత్ మాడవీధిలోనున్న ఓ హోటల్ లో సాయంత్రం 5 నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించనున్న వార్షికోత్సవానికి సభ్యులందరూ కుటుంబాలతో కలిసి పాల్గొంటారని, వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవరకొండ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.వివరాలకు 9962469996,9940423688 అనే నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై ప్రపంచ దేశాలు హర్షం
- దేశ సమగ్రత కోసం ఢిల్లీలో 'సేన ప్రస్థానం' కార్యక్రమం
- అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం..త్వరలో సంతకాలు
- ప్రతి పోలీస్ స్టేషన్కు ‘పోలీస్ మెంటార్’: సీపీ సజ్జనార్
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!









