రేపు TTPF 6వ వార్షికోత్సవం
- February 09, 2026
చెన్నై: తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్(TTPF) 6వ వర్షికిత్సవం ఈ నెల 10వ తేదీ(మంగళవారం) జరుగుతుందని ఆ సంస్థ వ్యస్థాపక చైర్మన్ దేవరకొండ రాజు ప్రకటించారు.చెన్నైలో వృత్తిరీత్యా స్థిరపడిన ప్రవాసాంధ్రులు,తెలుగు వారికి సేవలందించాలన్న దృక్పధంతో స్థాపించిన మంగళవారం నాటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకోనుంది.ఈ సందర్భంగా మైలాపూర్ సౌత్ మాడవీధిలోనున్న ఓ హోటల్ లో సాయంత్రం 5 నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించనున్న వార్షికోత్సవానికి సభ్యులందరూ కుటుంబాలతో కలిసి పాల్గొంటారని, వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవరకొండ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.వివరాలకు 9962469996,9940423688 అనే నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









