రేపు TTPF 6వ వార్షికోత్సవం
- February 09, 2026
చెన్నై: తమిళనాడు తెలుగు పీపుల్ ఫౌండేషన్(TTPF) 6వ వర్షికిత్సవం ఈ నెల 10వ తేదీ(మంగళవారం) జరుగుతుందని ఆ సంస్థ వ్యస్థాపక చైర్మన్ దేవరకొండ రాజు ప్రకటించారు.చెన్నైలో వృత్తిరీత్యా స్థిరపడిన ప్రవాసాంధ్రులు,తెలుగు వారికి సేవలందించాలన్న దృక్పధంతో స్థాపించిన మంగళవారం నాటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకోనుంది.ఈ సందర్భంగా మైలాపూర్ సౌత్ మాడవీధిలోనున్న ఓ హోటల్ లో సాయంత్రం 5 నుండి రాత్రి 9గంటల వరకు నిర్వహించనున్న వార్షికోత్సవానికి సభ్యులందరూ కుటుంబాలతో కలిసి పాల్గొంటారని, వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవరకొండ రాజు ఓ ప్రకటనలో తెలిపారు.వివరాలకు 9962469996,9940423688 అనే నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో స్మాల్ బోట్స్ కు రిమోట్ టెక్నికల్ తనిఖీలు..!!
- కువైట్లో అక్రమ గర్భస్రావాల కేసు.. డాక్టర్ అరెస్ట్..!!
- జీసీసీ-యూరప్ పార్లమెంటరీ సమావేశం.. ప్రాంతీయ భద్రతపై ఆందోళన..!!
- సౌదీలో ఎండల తీవ్రత.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు..!!
- యూఏఈలో కొత్త విద్యాసంవత్సరానికి భారీగా పెరిగిన ఖర్చులు..!!
- మూడు వారాల విరామం తర్వాత బహ్రెయిన్, కువైట్కు ఎతిహాద్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- వాహనదారులకు రవాణా శాఖ గుడ్న్యూస్







