దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- September 15, 2025
దుబాయ్: చోరీ చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా నిధులను కాజేస్తున్న అంతర్జాతీయ ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. నిధులను మోసపూరితంగా ట్రాన్స్ ఫర్ చేయడానికి నిందితులు ఏకంగా ఫేక్ కంపెనీలను సృష్టించారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి నిందితుల ముఠాను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఠా సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ద్వారా ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని 'పోలీస్ ఐ' ప్లాట్ఫామ్ ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









