దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- September 15, 2025
దుబాయ్: చోరీ చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా నిధులను కాజేస్తున్న అంతర్జాతీయ ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. నిధులను మోసపూరితంగా ట్రాన్స్ ఫర్ చేయడానికి నిందితులు ఏకంగా ఫేక్ కంపెనీలను సృష్టించారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి నిందితుల ముఠాను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఠా సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ద్వారా ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని 'పోలీస్ ఐ' ప్లాట్ఫామ్ ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









