దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- September 15, 2025
దుబాయ్: చోరీ చేసిన బ్యాంక్ కార్డుల ద్వారా నిధులను కాజేస్తున్న అంతర్జాతీయ ముఠాను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. నిధులను మోసపూరితంగా ట్రాన్స్ ఫర్ చేయడానికి నిందితులు ఏకంగా ఫేక్ కంపెనీలను సృష్టించారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టి నిందితుల ముఠాను ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ముఠా సభ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
దుబాయ్ పోలీస్ జనరల్ కమాండ్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ద్వారా ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించారు. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాల సమాచారాన్ని 'పోలీస్ ఐ' ప్లాట్ఫామ్ ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారత కాన్సులర్ సేవలకు వాక్-ఇన్ సదుపాయం
- రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
- వాట్సప్ లో ఆయుష్మాన్ కార్డు పొందండిలా!
- కొత్తగా 3 ఎయిర్పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- విశాఖపట్నం విమానాశ్రయంలో సివిల్ విమానాల రాకపోకలు బంద్
- వాట్సాప్లో ఏఐ స్కామ్ అలర్ట్ ఫీచర్..
- ఏపీలో రేపటి నుంచి అత్యవసర సేవలు బంద్
- వన్డే ప్రపంచకప్ పై ఐసీసీ సంచలన నిర్ణయం!
- 30 ఏళ్లలోనే మెనోపాజ్కు సిద్ధం కావాలి..వైద్యుల సూచన..!!
- నీటిని వృథా చేసే శానిటరీ వస్తువుల వినియోగంపై SR10,000 జరిమానా..!!







