పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభo
- July 19, 2016
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతోన్నాయి. గుజరాత్లో దళితులపై దాడి ఘటనపై చర్చకు కాంగ్రెస్, బీఎస్పీ పట్టుబట్టాయి. స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్న కాంగ్రెస్, బీఎస్పీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ ఘటనపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు రాజ్యసభలో ఆందోళనకు దిగాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు సభ వాయిదా పడింది.
తాజా వార్తలు
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!









