‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- September 16, 2025
మనామా: బహ్రెయిన్ కేరళీయ సమాజం ‘శ్రావణం’ ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ అందరని ఆకట్టుకుంది. డైమండ్ జూబ్లీ ఆడిటోరియంలో జరుగుతున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
సింగర్ చిత్రతో పాటు ప్రముఖ గాయకులు మధు బాలకృష్ణన్, నిషాద్ మరియు అనామిక కాన్సర్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్ కేరళీమ సమాజం అధ్యక్షుడు పి.వి. రాధాకృష్ణ పిళ్లై, జనరల్ సెక్రటరీ వర్గీస్ కరక్కల్, ‘శ్రావణం’ జనరల్ కన్వీనర్ వర్గీస్ జార్జ్ పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









