‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- September 16, 2025
మనామా: బహ్రెయిన్ కేరళీయ సమాజం ‘శ్రావణం’ ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ అందరని ఆకట్టుకుంది. డైమండ్ జూబ్లీ ఆడిటోరియంలో జరుగుతున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
సింగర్ చిత్రతో పాటు ప్రముఖ గాయకులు మధు బాలకృష్ణన్, నిషాద్ మరియు అనామిక కాన్సర్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్ కేరళీమ సమాజం అధ్యక్షుడు పి.వి. రాధాకృష్ణ పిళ్లై, జనరల్ సెక్రటరీ వర్గీస్ కరక్కల్, ‘శ్రావణం’ జనరల్ కన్వీనర్ వర్గీస్ జార్జ్ పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









