‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- September 16, 2025
మనామా: బహ్రెయిన్ కేరళీయ సమాజం ‘శ్రావణం’ ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ అందరని ఆకట్టుకుంది. డైమండ్ జూబ్లీ ఆడిటోరియంలో జరుగుతున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
సింగర్ చిత్రతో పాటు ప్రముఖ గాయకులు మధు బాలకృష్ణన్, నిషాద్ మరియు అనామిక కాన్సర్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్ కేరళీమ సమాజం అధ్యక్షుడు పి.వి. రాధాకృష్ణ పిళ్లై, జనరల్ సెక్రటరీ వర్గీస్ కరక్కల్, ‘శ్రావణం’ జనరల్ కన్వీనర్ వర్గీస్ జార్జ్ పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







