‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- September 16, 2025
మనామా: బహ్రెయిన్ కేరళీయ సమాజం ‘శ్రావణం’ ఓనం ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఇందులో ప్రముఖ నేపథ్య గాయని కె.ఎస్. చిత్ర బృందం చేసిన మ్యూజికల్ కాన్సర్ట్ అందరని ఆకట్టుకుంది. డైమండ్ జూబ్లీ ఆడిటోరియంలో జరుగుతున్న వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
సింగర్ చిత్రతో పాటు ప్రముఖ గాయకులు మధు బాలకృష్ణన్, నిషాద్ మరియు అనామిక కాన్సర్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బహ్రెయిన్ కేరళీమ సమాజం అధ్యక్షుడు పి.వి. రాధాకృష్ణ పిళ్లై, జనరల్ సెక్రటరీ వర్గీస్ కరక్కల్, ‘శ్రావణం’ జనరల్ కన్వీనర్ వర్గీస్ జార్జ్ పర్యవేక్షించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- మెరైన్ సర్వే సేఫ్టీ డ్రైవ్ ను ప్రారంభించిన కోస్ట్ గార్డ్..!!
- ఖతార్ బహుమతిగా ఇచ్చిన 'ఎయిర్ ఫోర్స్ వన్' టెస్టింగ్ పూర్తి..!!
- అల్ బురైమీలో RO6 మిలియన్ల విలువైన ప్రాజెక్టులు..!!
- వేసవిలో ఏసీ అగ్నిప్రమాదాలపై ఫుజైరా హెచ్చరిక..!!
- నాగ్పూర్కు చెందిన నీట్ అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు..!!
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..







