కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- September 16, 2025
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త రోడ్ ట్రాన్స్ పోర్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. లైసెన్స్ లేకుండా ప్రయాణీకులను తరలించడాన్ని నిషేధించారు. ఈ మేరకు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇకపై వాహన డ్రైవర్లు ప్రయాణీకులను పిలవడం, వారిని అనుసరించడం లేదా అడ్డగించడం, ప్రయాణీకుల ప్రాంతాలలో గుమిగూడడం వంటి అనధికార కార్యకలాపాలలో పాల్గొనడం నిషేధించినట్లు అథారిటీ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 11వేల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు. అదే లైసెన్స్ లేకుండా ట్రాన్స్ పోర్టు సేవలను అందిస్తే జరిమానా కింద 20వేల సౌదీ రియాల్స్ , 60 రోజుల వరకు సదరు వెహికిల్ ను సీజ్ చేస్తారని అథారిటీ హెచ్చరించింది. అలాగే, ప్రవాస డ్రైవర్లుంటే వారిని దేశం నుంచి బహిష్కరిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- భారత్ ఫస్ట్ స్లీపర్ AC కోచ్, 5-స్టార్ హోటల్ కూడా తలదించాల్సిందే!
- సర్ (SIR) ప్రక్రియ: ఓటరు జాబితా ప్రక్షాళనలో కీలక అడుగు
- యోగాను నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- మచిలీపట్నం బస్స్టాండ్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఉండవల్లి గుహల వద్ద బాబా రామ్దేవ్ యోగాభ్యాసం
- ముంబై ఐఐటీ క్యాంపస్లో చిరుతపులి కలకలం
- బ్యాంకింగ్ రంగంలో దివ్యాంగుల హక్కుల ఉల్లంఘనపై UBIDEF ఆందోళన
- యూఏఈలో ఎండలు మండుతున్నాయి..49.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
- కువైట్లో యోగా వేడుకల్లో 2,200 మందికి పైగా భాగస్వామ్యం..!!
- అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!







