కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- September 16, 2025
రియాద్: సౌదీ అరేబియాలో కొత్త రోడ్ ట్రాన్స్ పోర్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. లైసెన్స్ లేకుండా ప్రయాణీకులను తరలించడాన్ని నిషేధించారు. ఈ మేరకు ట్రాన్స్ పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇకపై వాహన డ్రైవర్లు ప్రయాణీకులను పిలవడం, వారిని అనుసరించడం లేదా అడ్డగించడం, ప్రయాణీకుల ప్రాంతాలలో గుమిగూడడం వంటి అనధికార కార్యకలాపాలలో పాల్గొనడం నిషేధించినట్లు అథారిటీ తెలిపింది. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 11వేల సౌదీ రియాల్స్ వరకు జరిమానా విధిస్తారు. అదే లైసెన్స్ లేకుండా ట్రాన్స్ పోర్టు సేవలను అందిస్తే జరిమానా కింద 20వేల సౌదీ రియాల్స్ , 60 రోజుల వరకు సదరు వెహికిల్ ను సీజ్ చేస్తారని అథారిటీ హెచ్చరించింది. అలాగే, ప్రవాస డ్రైవర్లుంటే వారిని దేశం నుంచి బహిష్కరిస్తారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్









