కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- September 18, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా పదవి కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమిరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా ను బయాన్ ప్యాలెస్లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కువైట్లో తన సర్వీస్ కాలంలో ఆదర్శ్ స్వైకా చేసిన కృషిని షేక్ హమద్ జాబర్ అల్-అలీ ప్రశంసించారు. రెండు స్నేహపూర్వక దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన చేసిన అత్యుత్తమ సహకారాన్ని కొనియాడారు. డాక్టర్ స్వైకా తన భవిష్యత్ ప్రయత్నాలలో నిరంతర విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









