కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- September 18, 2025
కువైట్: కువైట్ లో భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా పదవి కాలం త్వరలో ముగియనుంది. ఈ నేపథ్యంలో అమిరి దివాన్ వ్యవహారాల మంత్రి షేక్ హమద్ జాబర్ అల్-అలీ అల్-సబా ను బయాన్ ప్యాలెస్లో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా కువైట్లో తన సర్వీస్ కాలంలో ఆదర్శ్ స్వైకా చేసిన కృషిని షేక్ హమద్ జాబర్ అల్-అలీ ప్రశంసించారు. రెండు స్నేహపూర్వక దేశాల ప్రజల మధ్య సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ఆయన చేసిన అత్యుత్తమ సహకారాన్ని కొనియాడారు. డాక్టర్ స్వైకా తన భవిష్యత్ ప్రయత్నాలలో నిరంతర విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు
- యుద్ధం వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తాం: మోజ్తాబా ఖమేనీ
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్
- మహిళా భద్రత కోసం తెలంగాణ పోలీస్ చర్యలు అభినందనీయం: జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ విజయ
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన









