టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది..
- July 20, 2016
టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది. సైనిక కుట్రకు పాల్పడినవాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటి వరకు ఎర్డగాన్ ప్రభుత్వం సుమారు 50 వేల మందిని టార్గెట్ చేసింది. అందులో కొందర్ని అరెస్టు చేయగా, మరికొందర్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికాలో ఉంటున్న ఫెతుల్లా గులెనే సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారని టర్కీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గులెన్ ఓ టెర్రరిస్టు సంస్థను నడిపిస్తున్నారని ప్రధాని బినాలి ఎల్దిరిమ్ అన్నారు. కుట్రకు పాల్పడినవాళ్లను కూకటివేళ్లతో తొలిగిస్తామన్నారు. గులెన్ను అప్పగించాలని అమెరికాను టర్కీ డిమాండ్ చేస్తోంది. బరాక్ ఒబామాకు ఫోన్ చేసిన ఎర్డగాన్ ఈ డిమాండ్ చేసినట్లు వైట్హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









