టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది..
- July 20, 2016
టర్కీ ప్రభుత్వం కొరడా రుళిపిస్తోంది. సైనిక కుట్రకు పాల్పడినవాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటి వరకు ఎర్డగాన్ ప్రభుత్వం సుమారు 50 వేల మందిని టార్గెట్ చేసింది. అందులో కొందర్ని అరెస్టు చేయగా, మరికొందర్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది. అమెరికాలో ఉంటున్న ఫెతుల్లా గులెనే సైనిక తిరుగుబాటుకు పాల్పడ్డారని టర్కీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గులెన్ ఓ టెర్రరిస్టు సంస్థను నడిపిస్తున్నారని ప్రధాని బినాలి ఎల్దిరిమ్ అన్నారు. కుట్రకు పాల్పడినవాళ్లను కూకటివేళ్లతో తొలిగిస్తామన్నారు. గులెన్ను అప్పగించాలని అమెరికాను టర్కీ డిమాండ్ చేస్తోంది. బరాక్ ఒబామాకు ఫోన్ చేసిన ఎర్డగాన్ ఈ డిమాండ్ చేసినట్లు వైట్హౌజ్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







