బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- September 19, 2025
కువైట్: కువైట్ లో జరిగిన విషాద సంఘటనలో ఒక భారత ప్రవాసుడు మరణించాడు. ఎర్నాకులం పెరుంబడప్పుకు చెందిన జాకబ్ చాకో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.
సల్మియాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న జాకబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK)లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కేరళలోని తన స్వస్థలానికి తరలించడానికి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!







