బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- September 19, 2025
కువైట్: కువైట్ లో జరిగిన విషాద సంఘటనలో ఒక భారత ప్రవాసుడు మరణించాడు. ఎర్నాకులం పెరుంబడప్పుకు చెందిన జాకబ్ చాకో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు.
సల్మియాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న జాకబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK)లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కేరళలోని తన స్వస్థలానికి తరలించడానికి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









