బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!

- September 19, 2025 , by Maagulf
బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!

కువైట్: కువైట్ లో జరిగిన విషాద సంఘటనలో ఒక భారత ప్రవాసుడు మరణించాడు.  ఎర్నాకులం పెరుంబడప్పుకు చెందిన జాకబ్ చాకో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. 

సల్మియాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న జాకబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ (NBK)లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతదేహాన్ని కేరళలోని తన స్వస్థలానికి తరలించడానికి ఏర్పాట్లు ప్రస్తుతం జరుగుతున్నాయని అతడి కుటుంబసభ్యులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com