వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- September 19, 2025
దోహా: ఫిబ్రవరి 1న జరగనున్న వెబ్ సమ్మిట్ ఖతార్ మూడవ ఎడిషన్ ప్రారంభానికి నాలుగు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 120 కంటే ఎక్కువ దేశాల నుండి సుమారు 30,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (GCO) డైరెక్టర్ హెచ్ఇ షేక్ జాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జాబోర్ అల్-థాని అధ్యక్షతన ఖతార్లో వెబ్ సమ్మిట్ పర్మనెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్థలం, టిక్కెట్లు తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది.
దాదాపు 1,500 కంటే ఎక్కువ స్టార్టప్లు, 700 మంది ఇన్వెస్టర్లు, 350 మంది స్పీకర్లు మరియు 600 మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని కమిటీ తెలిపింది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైన వెబ్ సమ్మిట్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు
- ఖతార్లో భారీ పేలుడు: 54 మందికి గాయాలు, 18 మంది గల్లంతు







