వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- September 19, 2025
దోహా: ఫిబ్రవరి 1న జరగనున్న వెబ్ సమ్మిట్ ఖతార్ మూడవ ఎడిషన్ ప్రారంభానికి నాలుగు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 120 కంటే ఎక్కువ దేశాల నుండి సుమారు 30,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (GCO) డైరెక్టర్ హెచ్ఇ షేక్ జాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జాబోర్ అల్-థాని అధ్యక్షతన ఖతార్లో వెబ్ సమ్మిట్ పర్మనెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్థలం, టిక్కెట్లు తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది.
దాదాపు 1,500 కంటే ఎక్కువ స్టార్టప్లు, 700 మంది ఇన్వెస్టర్లు, 350 మంది స్పీకర్లు మరియు 600 మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని కమిటీ తెలిపింది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైన వెబ్ సమ్మిట్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!
- అహ్మదీ గవర్నరేట్లో 8 మంది స్ట్రీట్ వెండర్స్ అరెస్టు..!!
- యూఏఈలో విమాన ఛార్జీలు తగ్గే అవకాశం..!!
- కిడ్స్ గో ఫ్రీ ప్రచారాన్ని ప్రారంభించిన విజిట్ ఖతార్..!!
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!









