వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- September 19, 2025
దోహా: ఫిబ్రవరి 1న జరగనున్న వెబ్ సమ్మిట్ ఖతార్ మూడవ ఎడిషన్ ప్రారంభానికి నాలుగు నెలల ముందు నుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 120 కంటే ఎక్కువ దేశాల నుండి సుమారు 30,000 మంది పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (GCO) డైరెక్టర్ హెచ్ఇ షేక్ జాసిమ్ బిన్ మన్సూర్ బిన్ జాబోర్ అల్-థాని అధ్యక్షతన ఖతార్లో వెబ్ సమ్మిట్ పర్మనెంట్ ఆర్గనైజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ స్థలం, టిక్కెట్లు తదితర అంశాలపై కమిటీ సమీక్షించింది.
దాదాపు 1,500 కంటే ఎక్కువ స్టార్టప్లు, 700 మంది ఇన్వెస్టర్లు, 350 మంది స్పీకర్లు మరియు 600 మంది మీడియా ప్రతినిధులు హాజరవుతారని కమిటీ తెలిపింది. ఇది ఇప్పటివరకు అతిపెద్ద మరియు అత్యంత వైవిధ్యమైన వెబ్ సమ్మిట్ గా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్
- ఖతార్లో మెత్రాష్ యూజర్లకు కీలక సర్వీస్..!!
- భారతీయులకు అబుదాబి ఉచిత టూరిస్ట్ వీసా..11 ట్రావెల్ ఏజెన్సీలు ఇవే..!!
- బర్త్ టూరిజం పై అమెరికా కఠిన చర్యలు..
- కువైట్లో ప్రైవేట్ ఫార్మసీలకు కొత్త నిబంధనలు..!!
- ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్ భారీ పెట్టుబడి..రూ.16,000 కోట్ల టైటానియం ప్లాంట్
- సౌదీలో విరాళాల సేకరణ.. పిల్లలను ఉపయోగించడంపై నిషేధం..!
- ధోఫార్లో ‘ఎయిర్ స్పోర్ట్స్ విలేజ్’ ప్రారంభం..!!
- డయాబెటిక్ తో బాధపడుతున్న చిన్నారులకు కమ్యూనిటీ సపోర్ట్..!!







