ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- September 25, 2025
దోహా: ఖతార్ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, యజమానులు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఖతార్ వ్యాప్తంగా పనిచేసే కార్మికులు వృత్తిపరంగా ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు జారీ చేసే భద్రతా గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని సూచించింది. కాగా, పనివేళల్లో కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని యజమానులను సైతం లేబర్ మినిస్ట్రీ ఆదేశించింది.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







