ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- September 25, 2025
దోహా: ఖతార్ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, యజమానులు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఖతార్ వ్యాప్తంగా పనిచేసే కార్మికులు వృత్తిపరంగా ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు జారీ చేసే భద్రతా గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని సూచించింది. కాగా, పనివేళల్లో కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని యజమానులను సైతం లేబర్ మినిస్ట్రీ ఆదేశించింది.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









