ఖతార్ లో కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ..!!
- September 25, 2025
దోహా: ఖతార్ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో అసాధారణ వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున కార్మికులకు లేబర్ మినిస్ట్రీ అలెర్ట్ జారీ చేసింది. అలాగే, యజమానులు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్లో ఒక ప్రకటనను విడుదల చేసింది.
ఖతార్ వ్యాప్తంగా పనిచేసే కార్మికులు వృత్తిపరంగా ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు జారీ చేసే భద్రతా గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని సూచించింది. కాగా, పనివేళల్లో కార్మికులను రక్షించడానికి అవసరమైన అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని యజమానులను సైతం లేబర్ మినిస్ట్రీ ఆదేశించింది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







