నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- September 26, 2025
యూఏఈ: షార్జా పోలీసులు మోస్ట్ వాంటెడ్ మోసగాళ్లను అరెస్టు చేసి, నేపాల్ మరియు ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగించినట్లు యూఏఈ ప్రకటించింది. ఇంటర్పోల్ ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రెడ్ ఫ్లైయర్లను రిలీజ్ చేసిన తర్వాత ఈ అప్పగింత జరిగిందని పేర్కొంది.
ఆయా దేశాలతో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నేరగాళ్లను అప్పగించడం జరిగిందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల ఇంటర్పోల్ రెడ్ నోటీసులు ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఫ్రాన్స్, బెల్జియంకు దుబాయ్ పోలీసులు అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్







