నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- September 26, 2025
యూఏఈ: షార్జా పోలీసులు మోస్ట్ వాంటెడ్ మోసగాళ్లను అరెస్టు చేసి, నేపాల్ మరియు ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగించినట్లు యూఏఈ ప్రకటించింది. ఇంటర్పోల్ ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రెడ్ ఫ్లైయర్లను రిలీజ్ చేసిన తర్వాత ఈ అప్పగింత జరిగిందని పేర్కొంది.
ఆయా దేశాలతో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నేరగాళ్లను అప్పగించడం జరిగిందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల ఇంటర్పోల్ రెడ్ నోటీసులు ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఫ్రాన్స్, బెల్జియంకు దుబాయ్ పోలీసులు అప్పగించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









