నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- September 26, 2025
యూఏఈ: షార్జా పోలీసులు మోస్ట్ వాంటెడ్ మోసగాళ్లను అరెస్టు చేసి, నేపాల్ మరియు ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగించినట్లు యూఏఈ ప్రకటించింది. ఇంటర్పోల్ ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన రెడ్ ఫ్లైయర్లను రిలీజ్ చేసిన తర్వాత ఈ అప్పగింత జరిగిందని పేర్కొంది.
ఆయా దేశాలతో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం నేరగాళ్లను అప్పగించడం జరిగిందని పోలీసులు తమ ప్రకటనలో వెల్లడించారు. ఇటీవల ఇంటర్పోల్ రెడ్ నోటీసులు ఉన్న ఇద్దరు మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను ఫ్రాన్స్, బెల్జియంకు దుబాయ్ పోలీసులు అప్పగించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









