సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ తో భేటీ

- July 20, 2016 , by Maagulf
సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ తో భేటీ

నగరాన్ని స్మార్ట్‌సిటీగా మార్చేందుకు సిస్కో కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌ను కలుసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హైదరాబాద్‌లో స్మార్ట్‌వైఫై, స్మార్ట్‌పార్కింగ్‌, స్మార్ట్‌ లైటింగ్, స్మార్ట్‌ ట్రాన్స్‌పోర్టు విభాగాల్లో సిస్కో సేవలందించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com