సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో భేటీ
- July 20, 2016
నగరాన్ని స్మార్ట్సిటీగా మార్చేందుకు సిస్కో కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ను కలుసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హైదరాబాద్లో స్మార్ట్వైఫై, స్మార్ట్పార్కింగ్, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ట్రాన్స్పోర్టు విభాగాల్లో సిస్కో సేవలందించనుంది.
తాజా వార్తలు
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?
- డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!









