సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ తో భేటీ
- July 20, 2016
నగరాన్ని స్మార్ట్సిటీగా మార్చేందుకు సిస్కో కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గురువారం సిస్కో కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ను కలుసుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హైదరాబాద్లో స్మార్ట్వైఫై, స్మార్ట్పార్కింగ్, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ ట్రాన్స్పోర్టు విభాగాల్లో సిస్కో సేవలందించనుంది.
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







