వెండి ధర దిగొచ్చింది..
- July 21, 2016
గత కొన్ని రోజులుగా పైపైకి పోతున్న వెండి ధర ఎట్టకేలకు దిగొచ్చింది. ఒక్క రోజే రూ. వేయికి పైగా తగ్గడంతో రూ. 46వేల దిగువకు చేరింది. దేశీయ మార్కెట్లో గురువారం వెండి రూ. 1,020 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 45,745గా ఉంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీ దారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధర తగ్గిందని బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు బంగారం ధర మాత్రం స్థిరంగా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అంతగా లేకపోవడంతో బులియన్ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ. 30,650గా ఉంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







