ధోఫర్ గవర్నరేట్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!

- October 09, 2025 , by Maagulf
ధోఫర్ గవర్నరేట్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!

మస్కట్: ధోఫర్ గవర్నరేట్‌లోని మార్ముల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. అతడిని ఒమన్ సిటిజన్ గా గుర్తించారు. అనంతరం రెస్క్యూ టీమ్ అతడి డెడ్ బాడీని పోలీస్ ఏవియేసన్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ధోఫర్ గవర్నరేట్‌లోని మార్ముల్ ప్రాంతం నుండి అల్ దఖిలియా గవర్నరేట్‌లోని జబల్ అఖ్దర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com