ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- October 09, 2025
మస్కట్: ధోఫర్ గవర్నరేట్లోని మార్ముల్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. అతడిని ఒమన్ సిటిజన్ గా గుర్తించారు. అనంతరం రెస్క్యూ టీమ్ అతడి డెడ్ బాడీని పోలీస్ ఏవియేసన్ టీమ్ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ధోఫర్ గవర్నరేట్లోని మార్ముల్ ప్రాంతం నుండి అల్ దఖిలియా గవర్నరేట్లోని జబల్ అఖ్దర్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం