బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- October 09, 2025
మనామా: బహ్రెయిన్లోని వలస కార్మికుల రక్షణ సంఘం (MWPS) డైరెక్టర్ల బోర్డు చైర్పర్సన్గా మోనా యూసుఫ్ ఖలీల్ అల్మోయ్యద్ ఎన్నికయ్యారు. న్యాయవాది మాధవన్ కల్లాత్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆఫీస్ బేరర్ల జాబితా ప్రకారం.. చైర్పర్సన్ గా మోనా యూసుఫ్ ఖలీల్ అల్మోయ్యద్; వైస్ చైర్పర్సన్ గా ఎవోన్ విజయవాణి భాస్కరన్; ప్రధాన కార్యదర్శి గా మాధవన్ కల్లాత్; కోశాధికారిగా కవితశ్రీ సువర్ణ; అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ గా మొహమ్మద్ గయాసుల్లా అమానుల్లా మరియు అసిస్టెంట్ కోశాధికారి గా డేనియల్ మెనెజెస్ అంబ్రోసియో ఎన్నికయ్యారు.
సంస్థల లక్ష్యాలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు బోర్డు ఐదు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అయుక్ అర్రే నదుమ్నే ఆధ్వర్యంలో యాక్షన్ కమిటీ, కవితశ్రీ సువర్ణ హెడ్ గా ఫైనాన్స్ కమిటీ, మహమ్మద్ గయాస్ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ కమిటీ, జుహైర్ కతీబ్ నేతృత్వంలో లేబర్ సేఫ్టీ & వెల్ఫేర్ కమిటీ మరియు రాజి ఉన్నికృష్ణన్ ఆధ్వర్యంలో మీడియా & పబ్లిసిటీ కమిటీని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం
- విదేశీ ఉద్యోగులకు హెచ్1బీ వీసా స్పాన్సర్ చేస్తాం: ఎన్విడియా CEO