కెపిటల్ గవర్నరేట్లో భద్రత, ట్రాఫిక్ క్యాంపెయిన్..!!
- October 19, 2025
కువైట్: భద్రతాను బలోపేతం చేయడానికి మరియు ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెస్క్యూ పోలీస్ కెపిటల్ గవర్నరేట్లోని వివిధ ప్రాంతాలలో అవేర్ నెస్ క్యాంపెయిన్ ను నిర్వహించింది. మొబైల్ టీమ్స్ ద్వారా నిర్వహించిన ఈ ఆపరేషన్.. రోడ్లపై ప్రజల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది.
డైరెక్టరేట్ ప్రకారం ఈ క్యాంపెయిన్ సందర్భంగా 519 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు. అలాగే, ఇద్దరు వాంటెడ్ వ్యక్తుల అరెస్టు చేయగా, మాదకద్రవ్యాల సంబంధిత కేసుల్లో ఇద్దరిని, నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన 29 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అన్ని గవర్నరేట్లలో 24 గంటలూ ఇటువంటి అవేర్ నెస్ క్యాంపెయిన్ లు కొనసాగుతాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









