చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- January 22, 2026
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు రోడ్ ట్రిప్ ప్లాన్ చేయడం ఒమన్ నివాసితులు మరియు పౌరులకు మరింత చౌకగా మారబోతోంది. సరిహద్దు దాటే ఏ వాహనానికైనా తప్పనిసరి అయిన ఆరెంజ్ కార్డ్ బీమా రుసుమును జనవరి 2026 నుండి కేవలం ఒక ఒమానీ రియాల్కు తగ్గించనున్నట్లు ఒమన్ ప్రకటించింది.
యూఏఈ సహా అరబ్ దేశాల ద్వారా ప్రయాణించేటప్పుడు వాహనదారులకు అవసరమైన థార్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని ఇది అందిస్తుంది. తరచుగా ఒమన నుంచి బయటి దేశాలకు ప్రయాణించేవారికి ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి, పొరుగు దేశాల మధ్య వాహనాలు సజావుగా వెళ్లేందుకు మద్దతు ఇవ్వడానికి మరియు పర్యాటక , లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయడానికి ఈ రుసుము తగ్గింపు దోహద పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









