చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- January 22, 2026
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కు రోడ్ ట్రిప్ ప్లాన్ చేయడం ఒమన్ నివాసితులు మరియు పౌరులకు మరింత చౌకగా మారబోతోంది. సరిహద్దు దాటే ఏ వాహనానికైనా తప్పనిసరి అయిన ఆరెంజ్ కార్డ్ బీమా రుసుమును జనవరి 2026 నుండి కేవలం ఒక ఒమానీ రియాల్కు తగ్గించనున్నట్లు ఒమన్ ప్రకటించింది.
యూఏఈ సహా అరబ్ దేశాల ద్వారా ప్రయాణించేటప్పుడు వాహనదారులకు అవసరమైన థార్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవరేజీని ఇది అందిస్తుంది. తరచుగా ఒమన నుంచి బయటి దేశాలకు ప్రయాణించేవారికి ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి, పొరుగు దేశాల మధ్య వాహనాలు సజావుగా వెళ్లేందుకు మద్దతు ఇవ్వడానికి మరియు పర్యాటక , లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయడానికి ఈ రుసుము తగ్గింపు దోహద పడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









