రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- January 22, 2026
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనల కోసం మసీదులు లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. అయితే, అధాన్ మరియు ఇఖామాకు తప్ప స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి లేదని సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, కాల్ మరియు మార్గదర్శక మంత్రి షేక్ అబ్దుల్లతీఫ్ అల్-షేక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. అధాన్ సమయాలు ఉమ్ అల్-ఖురా క్యాలెండర్ను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









