రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- January 22, 2026
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనల కోసం మసీదులు లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. అయితే, అధాన్ మరియు ఇఖామాకు తప్ప స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి లేదని సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, కాల్ మరియు మార్గదర్శక మంత్రి షేక్ అబ్దుల్లతీఫ్ అల్-షేక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. అధాన్ సమయాలు ఉమ్ అల్-ఖురా క్యాలెండర్ను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







