రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- January 22, 2026
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనల కోసం మసీదులు లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. అయితే, అధాన్ మరియు ఇఖామాకు తప్ప స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి లేదని సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, కాల్ మరియు మార్గదర్శక మంత్రి షేక్ అబ్దుల్లతీఫ్ అల్-షేక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. అధాన్ సమయాలు ఉమ్ అల్-ఖురా క్యాలెండర్ను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- డ్రోన్ ఆపరేట్..పోలీసుల అదుపులో ఐదుగురు..!!
- కువైట్ పై ఆరు డ్రోన్లతో దాడి..కూల్చేసిన సైన్యం..!!
- ప్రాంతీయ పరిణామాల పై జీసీసీ అత్యవసర సదస్సు..!!
- విజిటర్స్ కు గైడ్ లైన్స్ జారీ చేసిన ఖతార్..!!
- యూఏఈకి సంతాపం తెలిపిన ఒమన్..!!
- అబ్బాసియాలో విషాదం.. భారతీయ విద్యార్థి మృతి..!!
- బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజలు తరలింపు
- లోక్సభ స్పీకర్ పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం..
- టీమ్ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా..
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం









