రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- January 22, 2026
రియాద్: పవిత్ర రమదాన్ మాసంలో ప్రార్థనల కోసం మసీదులు లౌడ్ స్పీకర్లను వినియోగించడంపై నిషేధం విధించారు. అయితే, అధాన్ మరియు ఇఖామాకు తప్ప స్పీకర్లను వినియోగించేందుకు అనుమతి లేదని సౌదీ అరేబియా ఇస్లామిక్ వ్యవహారాలు, కాల్ మరియు మార్గదర్శక మంత్రి షేక్ అబ్దుల్లతీఫ్ అల్-షేక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఒక సర్క్యులర్ జారీ చేసినట్లు వెల్లడించారు. అధాన్ సమయాలు ఉమ్ అల్-ఖురా క్యాలెండర్ను కచ్చితంగా అనుసరించాలని సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









