నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- October 27, 2025
యూఏఈ: నవంబర్ 3న యూఏఈ జెండా దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో ఆరోజున ఉదయం 11 గంటలకు అందరూ జెండాను ఎగురవేయాలని యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పౌరులు, నివాసితులు మరియు సంస్థలు పాల్గొని, జెండా ఎగురవేయాలని అన్నారు.
అంతకుముందు, దుబాయ్ 'నేషనల్ మంత్ 'ను ప్రకటించింది. ఇది డిసెంబర్ 2న జెండా దినోత్సవం నుండి ఈద్ అల్ ఎతిహాద్ వరకు యూఏఈ జాతీయ సందర్భాలను ఎమిరేట్ వ్యాప్తంగా జరుపుకోవాలని సూచించింది. ప్రతిసారీ జెండాను ఎగురవేసే ముందు దానిని పరిశీలించాలని సూచించారు. అది దెబ్బతినకుండా, ముడతలు పడకుండా లేదా చిరిగిపోకుండా చూసుకోవాలన్నారు. జెండాను ఎరుపు భాగం పైకి మరియు మిగిలిన మూడు రంగులు క్రిందికి ఉండేలా వీధుల్లో ఎగురువేయాలని సూచించారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







