లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- October 27, 2025
దోహా: M.F. హుస్సేన్ మ్యూజియం లాహ్ వా కలాం అంటే "ది కాన్వాస్ అండ్ ది పెన్". ఖతార్ సాంస్కృతిక వైభవానికి ఇది కొత్త ఆకర్షణను జోడించనుంది. ఎడ్యుకేషన్ సిటీలో నవంబర్లో ప్రారంభించనున్న ఈ మ్యూజియం మక్బూల్ ఫిదా హుస్సేన్ జీవితాన్ని తెలియజేస్తుందని ఖతార్ ఫౌండేషన్ (QF)లోని కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖోలౌద్ అల్ అలీ తెలిపారు.
లాహ్ వా కలాం.. భారతదేశం, అరబ్ ప్రపంచంతో ఖతార్ సంస్కృతుల కలయికను భావి తరాలకు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ వర్క్షాప్లు, చర్చలు మరియు ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్ల ద్వారా భివిష్యత్ తరాలకు లాహ్ వా కలాం కళా వారసత్వాన్ని అందజేస్తుందని అన్నారు.
ఈ ల్యాండ్ మార్క్ భవనానికి ఆర్కిటెక్ట్ మార్తాండ్ ఖోస్లా జీవం పోశారు. ఇందులో విశాలమైన గ్యాలరీలు, 360-డిగ్రీల ఇంటరాక్టివ్ రూమ్, మినీ మల్టీమీడియా థియేటర్లు, ఆర్కైవల్ ఆడియో, స్కెచ్ ప్రొజెక్షన్లు వంటి ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉందని అల్ అలీ అన్నారు.
తాజా వార్తలు
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!







