డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- October 28, 2025
మస్కట్: ఒమన్ లో డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ వంటి తదితర అంశాలపై స్టేట్ కౌన్సిల్ సమీక్ష నిర్వహించింది. సోమవారం కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్మాలిక్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీలి అధ్యక్షతన సమావేశమైన కౌన్సిట్.. ఎజెండాలోని కీలక అంశాలపై సమీక్ష నిర్వహించింది.
ఈ సెషన్లో "డేటా మేనేజ్మెంట్ మరియు గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీపై వాటి ప్రభావం" అనే పేరుతో టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కమిటీ నివేదిపై సమగ్రంగా సమీక్షించింది. జాతీయ రికార్డుల వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా గవర్నెన్స్లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టడం వంటి చర్యలను చేపట్టనున్నారు. డేటా బేస్ భద్రత కోసం సమగ్ర చట్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







