డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- October 28, 2025
మస్కట్: ఒమన్ లో డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ వంటి తదితర అంశాలపై స్టేట్ కౌన్సిల్ సమీక్ష నిర్వహించింది. సోమవారం కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్మాలిక్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీలి అధ్యక్షతన సమావేశమైన కౌన్సిట్.. ఎజెండాలోని కీలక అంశాలపై సమీక్ష నిర్వహించింది.
ఈ సెషన్లో "డేటా మేనేజ్మెంట్ మరియు గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీపై వాటి ప్రభావం" అనే పేరుతో టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కమిటీ నివేదిపై సమగ్రంగా సమీక్షించింది. జాతీయ రికార్డుల వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా గవర్నెన్స్లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టడం వంటి చర్యలను చేపట్టనున్నారు. డేటా బేస్ భద్రత కోసం సమగ్ర చట్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!







