డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- October 28, 2025
మస్కట్: ఒమన్ లో డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ వంటి తదితర అంశాలపై స్టేట్ కౌన్సిల్ సమీక్ష నిర్వహించింది. సోమవారం కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్మాలిక్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీలి అధ్యక్షతన సమావేశమైన కౌన్సిట్.. ఎజెండాలోని కీలక అంశాలపై సమీక్ష నిర్వహించింది.
ఈ సెషన్లో "డేటా మేనేజ్మెంట్ మరియు గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీపై వాటి ప్రభావం" అనే పేరుతో టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ కమిటీ నివేదిపై సమగ్రంగా సమీక్షించింది. జాతీయ రికార్డుల వ్యవస్థలను బలోపేతం చేయడం, డేటా గవర్నెన్స్లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను ప్రవేశపెట్టడం వంటి చర్యలను చేపట్టనున్నారు. డేటా బేస్ భద్రత కోసం సమగ్ర చట్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







