దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- October 28, 2025
దోహా: దోహాలోని ప్రముఖ మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ ను కొన్ని రోజులపాటు అధికారులు మూసివేయనున్నారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. మెసైయీద్ రోడ్ నుండి ఇండస్ట్రియల్ ఏరియా రోడ్ వైపు వెళ్లే క్రమంలో వచ్చే మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
నిర్వహణ పనుల కోసం అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్తో కూడిన ఈ-పాస్పోర్ట్లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్కుమార్ బొల్లా..!!
- కువైట్ లోని నేచర్ రిజర్వ్ లో వేట..ఇద్దరు అరెస్టు..!!
- దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ పై స్టేట్ కౌన్సిల్ సమీక్ష..!!
- బహ్రెయిన్ లో విదేశీ సిబ్బందికి వర్క్ వీసాల జారీ కఠినం..!!
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..







