దోహా ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- October 28, 2025
దోహా: దోహాలోని ప్రముఖ మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ ను కొన్ని రోజులపాటు అధికారులు మూసివేయనున్నారు. ఈ మేరకు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. మెసైయీద్ రోడ్ నుండి ఇండస్ట్రియల్ ఏరియా రోడ్ వైపు వెళ్లే క్రమంలో వచ్చే మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
నిర్వహణ పనుల కోసం అక్టోబర్ 31వ తేదీ తెల్లవారుజామున 2 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు మూసివేయనున్నట్లు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!









