బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రధానమంత్రి ఆస్థాన మంత్రి షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ బేలోని బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (EDB) ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియా మంత్రుల మండలి సభ్యుడు హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సమావేశం అయ్యారు.
బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. పోటీతత్వాన్ని పెంచే మరియు స్థిరమైన ఆర్థిక విస్తరణకు మద్దతు ఇచ్చే వ్యూహాత్మక కార్యక్రమాలు బహ్రెయిన్ EDB జాతీయ వృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, ఎకనామిక్ విజన్ 2030 కింద బహ్రెయిన్ ఆర్థిక పనితీరు మరియు పురోగతిపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







