బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రధానమంత్రి ఆస్థాన మంత్రి షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ బేలోని బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (EDB) ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియా మంత్రుల మండలి సభ్యుడు హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సమావేశం అయ్యారు.
బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. పోటీతత్వాన్ని పెంచే మరియు స్థిరమైన ఆర్థిక విస్తరణకు మద్దతు ఇచ్చే వ్యూహాత్మక కార్యక్రమాలు బహ్రెయిన్ EDB జాతీయ వృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, ఎకనామిక్ విజన్ 2030 కింద బహ్రెయిన్ ఆర్థిక పనితీరు మరియు పురోగతిపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- SR1 బిలియన్ దాటిన ఎహ్సాన్ ఛారిటీ విరాళాలు..!!
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!









