బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రధానమంత్రి ఆస్థాన మంత్రి షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ బేలోని బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (EDB) ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియా మంత్రుల మండలి సభ్యుడు హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సమావేశం అయ్యారు.
బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. పోటీతత్వాన్ని పెంచే మరియు స్థిరమైన ఆర్థిక విస్తరణకు మద్దతు ఇచ్చే వ్యూహాత్మక కార్యక్రమాలు బహ్రెయిన్ EDB జాతీయ వృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, ఎకనామిక్ విజన్ 2030 కింద బహ్రెయిన్ ఆర్థిక పనితీరు మరియు పురోగతిపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- జూలై 9 వీసా గడువు: ఎవరి పై ప్రభావం? యూఏఈ స్పష్టీకరణ
- 37 లక్షలు దాటిన చార్ ధామ్ యాత్రికుల సంఖ్య..
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం







