బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!
- October 28, 2025
మనామా: బహ్రెయిన్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రధానమంత్రి ఆస్థాన మంత్రి షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బహ్రెయిన్ బేలోని బహ్రెయిన్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ (EDB) ప్రధాన కార్యాలయంలో సౌదీ అరేబియా మంత్రుల మండలి సభ్యుడు హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ తుర్కి బిన్ మొహమ్మద్ బిన్ ఫహద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ సమావేశం అయ్యారు.
బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య చారిత్రాత్మక భాగస్వామ్యం ఉందని తెలిపారు. పోటీతత్వాన్ని పెంచే మరియు స్థిరమైన ఆర్థిక విస్తరణకు మద్దతు ఇచ్చే వ్యూహాత్మక కార్యక్రమాలు బహ్రెయిన్ EDB జాతీయ వృద్ధికి దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ఈ సమావేశం సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి షేక్ సల్మాన్ బిన్ ఖలీఫా అల్ ఖలీఫా, ఎకనామిక్ విజన్ 2030 కింద బహ్రెయిన్ ఆర్థిక పనితీరు మరియు పురోగతిపై వివరణాత్మక ప్రజెంటేషన్ ఇచ్చారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









