విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- October 28, 2025
రియాద్: సౌదీ అరేబియాలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ అసిర్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యూనివర్సిటీ విద్యార్థినులు మరణించారు. ఆదివారం దక్షిణ అసిర్ ప్రాంతంలోని బిషా-ఖామిస్ ముషాయిత్ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిషా యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థినులు మరణించగా, ఐదవ వ్యక్తి గాయపడ్డారు.
మరోవైపు ప్రమాదంలో మరణించిన విద్యార్థులకు బిషా యూనివర్సిటీ సంతాపం తెలిపింది, గాయపడిన విద్యార్థి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘోర ప్రమాదంపై నెటిజన్లు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







