విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- October 28, 2025
రియాద్: సౌదీ అరేబియాలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ అసిర్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యూనివర్సిటీ విద్యార్థినులు మరణించారు. ఆదివారం దక్షిణ అసిర్ ప్రాంతంలోని బిషా-ఖామిస్ ముషాయిత్ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిషా యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థినులు మరణించగా, ఐదవ వ్యక్తి గాయపడ్డారు.
మరోవైపు ప్రమాదంలో మరణించిన విద్యార్థులకు బిషా యూనివర్సిటీ సంతాపం తెలిపింది, గాయపడిన విద్యార్థి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘోర ప్రమాదంపై నెటిజన్లు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!







