విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- October 28, 2025
రియాద్: సౌదీ అరేబియాలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ అసిర్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యూనివర్సిటీ విద్యార్థినులు మరణించారు. ఆదివారం దక్షిణ అసిర్ ప్రాంతంలోని బిషా-ఖామిస్ ముషాయిత్ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిషా యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థినులు మరణించగా, ఐదవ వ్యక్తి గాయపడ్డారు.
మరోవైపు ప్రమాదంలో మరణించిన విద్యార్థులకు బిషా యూనివర్సిటీ సంతాపం తెలిపింది, గాయపడిన విద్యార్థి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘోర ప్రమాదంపై నెటిజన్లు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- పిల్లలకు టీకాలు వేయించని పేరెంట్స్ కు Dh20,000 వరకు జరిమానా..!!
- ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!
- ఐపీఎల్ 2026 తొలి దశ షెడ్యూల్ వచ్చేసింది..
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం









