విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- October 28, 2025
రియాద్: సౌదీ అరేబియాలో విషాదం చోటుచేసుకుంది. దక్షిణ అసిర్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యూనివర్సిటీ విద్యార్థినులు మరణించారు. ఆదివారం దక్షిణ అసిర్ ప్రాంతంలోని బిషా-ఖామిస్ ముషాయిత్ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిషా యూనివర్సిటీకి చెందిన నలుగురు విద్యార్థినులు మరణించగా, ఐదవ వ్యక్తి గాయపడ్డారు.
మరోవైపు ప్రమాదంలో మరణించిన విద్యార్థులకు బిషా యూనివర్సిటీ సంతాపం తెలిపింది, గాయపడిన విద్యార్థి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘోర ప్రమాదంపై నెటిజన్లు కూడా సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







