కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- October 29, 2025
కువైట్: కువైట్ లో విదేశీయుల చెల్లింపుల్లో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది ప్రథమార్థంలో కువైట్ నుండి విదేశీయుల చెల్లింపులు 23.7% వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం ఇదే కాలంలో KWD 2.053 బిలియన్ల కువైట్ దినార్లతో పోలిస్తే ఇది 2.541 బిలియన్ల కువైట్ దినార్లకు చేరుకుందని ఇటీవల విడుదల చేసిన అధికారిక చెల్లింపుల బ్యాలెన్స్ డేటా తెలిపింది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ రెమిటెన్స్ పెరుగుదల 487.5 మిలియన్ కువైట్ దినార్లకు పెరిగింది. ఈ పెరుగుదల కువైట్ లేబర్ మార్కెట్లో 4.1% విస్తరణతో సమానంగా నిలిచింది. 2025 మధ్య నాటికి ఈ సంఖ్య 2.2 మిలియన్లకు చేరుకుంది. దీని ద్వారా 88,400 మంది ఉద్యోగులు కొత్తగా పెరిగారు.
త్రైమాసిక డేటా ప్రకారం, మొదటి త్రైమాసికంలో 1.226 బిలియన్ కువైట్ దినార్లు ఉండగా, రెండవ త్రైమాసికంలో రెమిటెన్స్ 9.5% పెరిగి 1.342 బిలియన్ కువైట్ దినార్లుగా ఉంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







