కువైట్లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- October 29, 2025
కువైట్: కువైట్ లో విదేశీయుల చెల్లింపుల్లో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది ప్రథమార్థంలో కువైట్ నుండి విదేశీయుల చెల్లింపులు 23.7% వృద్ధిని నమోదు చేశాయి. గత సంవత్సరం ఇదే కాలంలో KWD 2.053 బిలియన్ల కువైట్ దినార్లతో పోలిస్తే ఇది 2.541 బిలియన్ల కువైట్ దినార్లకు చేరుకుందని ఇటీవల విడుదల చేసిన అధికారిక చెల్లింపుల బ్యాలెన్స్ డేటా తెలిపింది.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ రెమిటెన్స్ పెరుగుదల 487.5 మిలియన్ కువైట్ దినార్లకు పెరిగింది. ఈ పెరుగుదల కువైట్ లేబర్ మార్కెట్లో 4.1% విస్తరణతో సమానంగా నిలిచింది. 2025 మధ్య నాటికి ఈ సంఖ్య 2.2 మిలియన్లకు చేరుకుంది. దీని ద్వారా 88,400 మంది ఉద్యోగులు కొత్తగా పెరిగారు.
త్రైమాసిక డేటా ప్రకారం, మొదటి త్రైమాసికంలో 1.226 బిలియన్ కువైట్ దినార్లు ఉండగా, రెండవ త్రైమాసికంలో రెమిటెన్స్ 9.5% పెరిగి 1.342 బిలియన్ కువైట్ దినార్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా కొత్త సీఈవోగా టెవోల్డ్ గెబ్రమరియమ్
- మిడిల్ ఈస్ట్ లో తొలిసారిగా క్రిప్టో చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ శ్రీకారం..
- US రాయబారితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
- దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం విజయవంతం..
- AED80 మిలియన్ పెట్టుబడితో ‘దుబాయ్ క్రీక్ లైట్స్’ ప్రాజెక్ట్కు శ్రీకారం..
- విశాఖపట్నంలో ఐబిఎం ‘ఫ్యూచర్నౌ’ కేంద్రం ప్రారంభం
- తెలంగాణలో ‘డయల్ 112’ సేవలు ప్రారంభించిన డీజీపీ సి.వి.ఆనంద్
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!







