ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- October 29, 2025
దోహా: ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ పర్మిట్ కోసం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ మేరకు ఓల్డ్ అల్ ఘనిమ్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క క్యాపిటల్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. కాగా, సౌక్ నజాదా కార్యాలయం మరియు క్యాపిటల్ పోలీస్ సెక్షన్ కార్యాలయంలో కూడా పర్మిట్ జారీ సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అధికారిక పని దినాలలో అన్ని కార్యాలయాలు ఉదయం వేళల్లో పనిచేస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









