ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- October 31, 2025 
            దోహా: ఖతార్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని తరగతులను నవంబర్ 4న రిమోట్గా నిర్వహించనున్నట్లు ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది.
ఖతార్ నిర్వహించే రెండవ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ 2025 ను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమోదించబడిన షెడ్యూల్ల ప్రకారం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా క్లాసులు జరుగుతాయని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్టైం సెటిల్మెంట్ నిర్ణయం
- Women’s World Cup 2025: ఫైనల్ చేరిన భారత్
- ప్రతి నెలా జాబ్ మేళాలు నిర్వహించాలి: సీఎం చంద్రబాబు
- 2,790 మంది భారతీయులను US వెనక్కి పంపింది: కేంద్రం
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు ఇక ఇ-పాస్పోర్టులే..!!
- ఉమ్రా వీసా వ్యాలిడిటీని తగ్గించిన సౌదీ అరేబియా..!!
- దోఫర్ మునిసిపాలిటీలో విస్తృతంగా తనిఖీలు..!!
- అల్-జహ్రా నేచర్ రిజర్వ్ నవంబర్ 9న రీ ఓపెన్..!!







