ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- October 31, 2025
దోహా: ఖతార్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని తరగతులను నవంబర్ 4న రిమోట్గా నిర్వహించనున్నట్లు ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది.
ఖతార్ నిర్వహించే రెండవ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ 2025 ను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమోదించబడిన షెడ్యూల్ల ప్రకారం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా క్లాసులు జరుగుతాయని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









