ఖతార్ లో నవంబర్ 4న రిమోట్ క్లాసెస్..!!
- October 31, 2025
దోహా: ఖతార్ లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల్లోని అన్ని తరగతులను నవంబర్ 4న రిమోట్గా నిర్వహించనున్నట్లు ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రకటించింది.
ఖతార్ నిర్వహించే రెండవ వరల్డ్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్ 2025 ను విజయవంతంగా నిర్వహించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమోదించబడిన షెడ్యూల్ల ప్రకారం ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా క్లాసులు జరుగుతాయని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







