ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- November 01, 2025
మస్కట్: ఆసియా దేశానికి చెందిన ఐదుగురిని ఒమన్ ఎయిర్ ఫోర్స్ సురక్షితంగా రక్షించింది. హల్లానియాత్ దీవులకు తూర్పున ఉన్న సముద్రంలో ఒక పడవ శిథిలాన్ని చూసినట్లు కోస్ట్ గార్డ్ కు సమాచారం అందింది.వెంటనే రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
అయితే, సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అధికారులు తెలిపారు.చివరికి అతికష్టంమీద వారిని గుర్తించి, ఎయిర్ లిఫ్ట్ చేసి దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని సుల్తాన్ కబూస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







