ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- November 01, 2025
మస్కట్: ఆసియా దేశానికి చెందిన ఐదుగురిని ఒమన్ ఎయిర్ ఫోర్స్ సురక్షితంగా రక్షించింది. హల్లానియాత్ దీవులకు తూర్పున ఉన్న సముద్రంలో ఒక పడవ శిథిలాన్ని చూసినట్లు కోస్ట్ గార్డ్ కు సమాచారం అందింది.వెంటనే రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది.
అయితే, సముద్ర పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వారిని గుర్తించడంలో ఇబ్బందులు ఎదురైనట్లు అధికారులు తెలిపారు.చివరికి అతికష్టంమీద వారిని గుర్తించి, ఎయిర్ లిఫ్ట్ చేసి దోఫర్ గవర్నరేట్లోని సలాలాలోని సుల్తాన్ కబూస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









